MLC and Ex Speker Madhusudana Chary| V Hanumantha Rao| Burra Narsaiah Goud| Social Justice Party Of India
*””బీసీల అమరణ దీక్ష””* ను రేవంత్ రెడ్డి ప్రభుత్వం “సంచార ఆమరణ దీక్ష” గా మార్చింది.
1. మొదటి రోజు హైదర్ గూడ, అఫ్జల్ గంజ్ పోలీస్ స్టేషన్లో కొనసాగగా,
2. రెండవరోజు మల్లంపేట్, యల్ బి నగర్, నాగోల్ పోలీస్ స్టేషన్ లో జరిగింది.
3. మూడవరోజు దుండిగల్ మండలం, గాగిల్లా పురులో బత్తుల సిద్దేశ్వర్ పటేల్ ఇంటిలో బత్తుల సిద్దేశ్వర్ పటేల్ మరియు సంజయ్ కుమార్ నేత ఇద్దరు, వరంగల్ జిల్లా గీసుకొండలో వారి ఇంటి వద్ద చాపర్తి కుమార్ మూడవ రోజు ఆమరణ నిరాహార దీక్ష కొనసాగింది.
4. నాలుగవ రోజు గాంధీ హాస్పిటల్ కు చేరిన బీసీల ఆమరణ నిరాహార దీక్ష బత్తుల సిద్దేశ్వర పటేల్, జక్కలి సంజయ్ కుమార్ నేత గాంధీ ఆసుపత్రిలో తమ దీక్షను కొనసాగిస్తుండగా చాపర్తి కుమార్ గాడ్గే తన నాల్గవ రోజు దీక్షను వరంగల్ జిల్లా గీసుకొండ లోని తన స్వగృహంలో కొనసాగించారు.
5. ఐదో రోజు దీక్ష గాంధీ ఆసుపత్రిలో బత్తుల సిద్దేశ్వర పటేల్, జక్కలి సంజయ్ కుమార్ నేత, వరంగల్ జిల్లా గీసుకొండ లోని తన స్వగృహంలో చాపర్తి కుమార్ గాడ్గే ఆమరణ నిరాహార దీక్షను కొనసాగించారు. గాంధీ ఆస్పత్రిలోని బత్తుల సిద్దేశ్వర్ పటేల్, జక్కని సంజయ్ కుమార్ నేతలను MLC మాజీ స్పీకర్ మధుసూదన చారి, వి.హనుమంతరావు, బూర నర్సయ్య గౌడ్, రాజారామ్ యాదవ్, చామకూర రాజు, కె వి గౌడ్, బొంగు ప్రసాద్, అవ్వారు వేణు తదితర నాయకులు పరామర్శించారు. వరంగల్ లో దీక్ష చేస్తున్న చాపర్తి కుమార్ గాడ్గే ను వివిధ సంఘాల, రాజకీయ పార్టీల నాయకులు పరామర్శించారు.
6. ఆరవ రోజు దీక్ష గాంధీ ఆసుపత్రిలో బత్తుల సిద్దేశ్వర పటేల్, జక్కలి సంజయ్ కుమార్ నేత, వరంగల్ జిల్లా గీసుకొండ లోని తన స్వగృహంలో చాపర్తి కుమార్ గాడ్గే ఆమరణ నిరాహార దీక్షను కొనసాగిస్తున్నారు…
MLC and Ex Speker Madhusudana Chary| V Hanumantha Rao| Burra Narsaiah Goud| Social Justice Party Of India